జగన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు


 ఆంధ్రప్రదేశ్ CM జగన్మోహన్ రెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకే అలా ప్రవర్తిస్తున్నారని TDP MLC బుద్ధా వెంకన్న ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. అబద్ధాలు చెప్పడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజల్ని దోచుకోవడం, విధ్వంసం ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. డెంగ్యూతో ప్రజలు చనిపోతుంటే సంబరాలు చేసుకోవడం, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై జోకులు వేయడం వంటి దుర్లక్షణాలన్నీ ఈ వ్యాధి లక్షణాలని అన్నారు.