అసోంలో జాతీయ పౌరసత్వ నమోదు(ఎస్ఆర్సీ)పై అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సమర్థించారు. ఇది భవిష్యత్ లో ఆధార పత్రంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో NRC ఎంతో ఆవశ్యకమైనదిగా పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు NRC పై బాధ్యతా రహితమైన వార్తలు ప్రచురిస్తూ అసోం పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయని విమర్శించారు.
అసోం లో NRC అత్యవసరం