నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ పిడుగుపడి ఓ ఇల్లు ధ్వసమైంది. చాదర లోని ఓల్డ్ మలక్పట్లో రేస్ కోర్టు సమీపంలో ఇంటిపై పిడుగు పడింది. భారీ శబ్దానికి ఇంటిలోని వారు పరుగులు తీశారుడుగు దాటికి ఇంటిపై కప్పు, గోడలు బీటలు పారాయి. గోడల నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో దిక్కుతోచక ఇంటలో నుంచి పరుగులు తీశామని ఇంటి యజమాని చెబుతున్నారు.
హైదరాబాద్లో పిడుగుపడి ఇల్లు ధ్వంసం