RTC సమ్మెకారణంగా విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 19వ తదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి KCR అధికారులను ఆదేశించారు. అప్పటిలోగా పూర్తిస్థాయిలో బస్సులు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా మరిన్ని ప్రైవేట్ బస్సుల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా సీఎం KCR అధికారులను ఆదేశించారు.
19 వ తేదీ వరకు దసరా సెలవులు పొడిగింపు